Rahul Gandhi | ఎంపీ పదవికి అనర్హత గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన అధికార బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసుకు సంబంధించి నెలరోజుల్లో ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం ర�
రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు ప్రక్రియ అధర్మ పద్దతిలో జరిగిందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ప్రత్యేక నియమాలను అనుసరించాల�
ఆచూకీ లేకుండా పోయినవారైనా, తప్పిపోయిన పశువులు, పెంపుడు జంతువులు కానీ, సొమ్ములు, నగదు, వస్తువుల చోరీ జరిగినా అవి ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసించే జనం ఏ మం
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
ప్రజల ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఆనంద్బాగ్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న గేటు మూసిన ప్రతిసారి రెండు పక్కల్లో దాదాపు వే�
పెట్టుబడిదారులకు అడ్డగోలుగా దోచిపెడుతున్న మోదీని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ధరలు పెంచుకుంట సామాన్యులను ఆగం చేస్త�
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat) కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ (Rahul) రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డె�
Hyderabad | యజమానికి తెలియకుండా అపార్టుమెంట్లోని మూడు ఫ్లాట్స్లను అద్దెకిచ్చి యాజమానిని భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వ�
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ చాణక్యుడైన చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడంతో నడిగడ్డలో రాజకీయం వేడెక్కింది. దీంతో విపక్షాలు చేపట్టిన దుష్ప్రచారానికి తెరపడిం
తెలంగాణ రాష్ట్ర సర్కారు తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్రావు మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పలు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్ల�
Congress | ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నిరుద్యోగిని కదిపినా కథలు కథలుగా చెప్తారు. స్వార్థ రాజకీయాలతో నాటి పాలకులు తెలంగాణ నిరుద్య�