‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. మనుష్యులంటే అందరూ వస్తారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి, అత్యంత వైవిధ్యంతో మెలిగే భారతదేశం లాంటి దేశంలో ఇది మరీ ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటుం
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగ�
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
బీజేపీలో చేరితే రూ 40 కోట్లు ఇస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడాంకర్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో వర్షాలపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షా
రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి, మరోవైపు సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Anand Sharma | వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్న అరకొర రాష్ట్రాలు కూడా దూరమవుతున్నాయి. దీంతో ఒక్కోనేత ఆపార్టీకి గుడ్బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో సీనియర్ నేత
‘నాయకులు కావలెను’ అని కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర కమిటీలు మెడలో బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందునుంచే సమయాత్తం అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించలేమన్న అ�
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. రెండోరోజు సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �