బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్�
మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చ
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ �
‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవ
హస్తంపార్టీలో ముసలం.. పావులు కదుపుతున్న కమలం సీఎం బఘేల్, మంత్రి సింగ్దేవ్ అమీతుమీ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన బీజేపీ రాయ్పూర్, జూలై 22: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న కా
రాహుల్ కంటే.. బాబు మాటే మిన్న రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో గప్ చుప్గా గాయబ్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో జాడ లేని పత్తా. ఇదీ! టీపీసీసీ అధ్యక్�
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న నరేంద్రమోదీని ఇరికించేందుకు కాంగ్రెస్పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్రపన్నారని, ఆ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ప్రమేయం ఉన్నదని గుజరాత్ పోలీ
ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ మాజీ నేత ఆశిష్ దేశ్ముఖ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశాన్ని 75 రాష్ర్టాలుగా విభజించాలని కోరుతూ ప్రధాని మోదీకి తా�
గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలతో దుమారం రేపిన కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తన వ్యాఖ్యలపై బుధవారం వివరణ ఇచ్చారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం హనుమ�