కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో ఆ పార్టీ నేతలు రెండు గంటలకుపైగా భేటీ అయ్యారు. ఒక్కొక్క నేతతో 10-15 నిమిషాలపాటు ప్రియాంక మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు ఆమె స్పష్టం చే
న్యూఢిల్లీ, ఆగస్టు 20: 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. నేటి నుంచే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుప�
టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల శ్రేణులు కారెక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. సంక్
బెంగళూరు, ఆగస్టు 19: కర్ణాటక సీఎం పదవి విషయంలో బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పోస్టు చాలా ఖరీదుతో కూడుకున్న దని, బీజేపీలో రూ.2,500 కోట్లు పలుకుతున్నట్టు ఆ పార్టీ నేతనే ఒకరు చెప్పారని అసెంబ్లీలో కా
నారాయణపూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక్కడి వార్డు మెంబర్ సిరిపంగి శివలీల నరసింహ, లింగస్వామి,కృష్ణ గిరి, ఫకీరు, రాజు తదితర నాయకులు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
చైతన్యానికి మారుపేరైన మునుగోడు గడ్డ మీద కాషాయ పార్టీని కాలుపెట్టనివ్వబోమని ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అటు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచరులు శపథం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ విజభనకు దారితీసిన పరిస్థితుల పేరు తో బీజేపీ ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యం గా తయారుచేసింది. బీజేపీ వీడియోపై కాంగ్రెస్ మండిపడింది. ఆగస్టు 14ను విభజన భయ
బెంగళూరు, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన యాడ్ వివాదాస్పదమైంది. అందులో మాజీ ప్రధాని నెహ్రూ ఫొటోను విస్మరించి.. ఆరెస్సెస్కు చెందిన సావర్కర్ ఫొటోను సర్క
కాంగ్రెస్లో అసంతృప్త కుంపట్లు చల్లారడం లేదు. ఆగ్నికి ఆజ్యం పోసినట్టు మునుగోడులో ఆ పార్టీ నిర్వహించిన సభ ఆసంతృప్తులను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. ఈ సభతో పార్టీలో రేవంత్రెడ్డి వన్మ్యాన్ షో మరింత ఎ
విపక్ష పార్టీలకు మునుగోడు జ్వరం పట్టుకొన్నది. సర్వే నివేదికలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మునుగోడులో తాము ‘మునుగు’డేనని భయపడుతున్నాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి పరువు నిలుపుకొనేందుకు ఆపస
హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం తర్వాతే ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్నదని మనకు ఇప్పటివరకూ తెలుసు. కానీ, జాతీయతా స్ఫూర్తికి 19వ దశకంలోనే బీజాలు పడ్డాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటున