సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.
కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో విభజన చట్టంపై జరిగిన చర్చతో ఆ విషయం మరోసారి బహిర్గతమైనదని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో క
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టింది.
భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష �
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీషర్ట్ ధరించి పాదయాత్రలో పాల్గొంటున్నారని బీజేపీ ఎద్దేవా చేయగా కాంగ్రెస్ దీటైన కౌంటర్ ఇచ్చింది.
శ్రీనగర్: కాంగ్రెస్కు ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఆ పార్టీపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మరింత ఘాటుగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తనపై క్షిపణులు ప్రయోగించిందని,
యాత్రల పేరుతో రాష్ట్రంలో దుష్ట రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదలకు ఏం చేశారో చెప్పాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. ఓట్లకోసం కుట్
వాళ్లను చెరువులో ముంచితే తెలుస్తది.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా లేదా అన్నది కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ విమర్శ సిద్దిపేట జిల్లాలో పింఛన్ల పంపిణీ రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లల విడుదల సిద్దిపేట, సెప్టె�
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
బెంగళూరును ముంచెత్తిన వరదలు మరోసారి ప్రకృతి ప్రకోపం, నగరాల నిర్వహణ, రాజకీయ నాయకుల పోకడను చర్చనీయాంశం చేస్తున్నది. ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ అల్పుడే. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ప్రగతి సాధించినా, ప్�