2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పునర్వ్యవస్ధీకరణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ కీలక రాష్ట్రం యూపీలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపడుతోంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ముందు నుంచి పేరు వినిపిస్తున్న శశిథరూర్తో పాటు సీనియర్ నేత, రాజ్యసభలో కాం�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంప
మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాల
Congress | గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది.
ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవికి కాంగ్రెస్ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ 2027 వరకు చెల్లుబాటు అయ్యేవిధంగా ఈ �
‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్లో ముద్రించిన స్వాతంత్ర్య సమరయోధులలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ సిద్ధాంత కర్త సావర్కర్ ఫొటో కూడా ఉంది.
మునుగోడు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడెం శాంతమ్మతోపాటు ఇద్దరు వార్డు సభ్య