మేం కుండలు తయారు చేసుకుంటాం. అందుకు సంబంధించి మాకు ఏమైనా సాయం చేయండి సార్ అని నన్ను ఒకరు అడిగారు. ఇప్పుడైతే వీలు కాదు.. ఎందుకంటే ప్రస్తుతం మనం 5 గ్యారెంటీ పథకాలను నడిపిస్తున్నాం.. బడ్జెట్ అంతా దానికే సరిప�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిలర్ అని, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఖరారు చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్రెడ్డి ఆరోపించారు. తాను అడిగిన డబ్బు ఇవ్వని వారిని సర్వేలో
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేయాలని లేదంటే తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు దాస�
సమైక్య రాష్ట్రంలో 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విద్యుత్ చీకట్లు అలుముకున్నాయి. స్వరాష్ట్రంలో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి.
Telangana | అధికార పార్టీ జోరుకు కాంగ్రెస్, బీజేపీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు అందుకుంటున్నది. గ్రేటర్లో అభివృద్ధ
Congress | ఒకే కుటుంబానికి రెండు టికెట్ల పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్లో అగ్గిరాజేస్తున్నది. మొన్నటి వరకు ఉదయ్పూర్ డిక్లరేషన్ను సాకుగా చూపుతూ ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్' అంటూ సుద్దులు చెప్పిన అధిష్ఠానం ఇప్పు�
జగిత్యాల బీఆర్ఎస్ గుబాళించింది. శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రగతి సారథి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో నూతనోత్తేజాన్ని నింపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తీజ్, సేవాలాల్ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు వరుసగా క్యూకట్టారు. మంగళవారం కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలకు చెందిన జూపల్లి వర్గీయులు సుమా�
ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. నమస్తే నవనథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్ట�
MLA Aruri Ramesh | సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్(MLA Aruri Ramesh) అన్నారు. మంగళవారం వరంగల్లోని 44వ డివిజన్లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యూ�
కాంగ్రెస్ (Congress) హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. హస్తం పార్టీ పాలనలో మోటార్లకు 3 గంటలే కరెంటు (Congress) వచ్చేదని విమర్శించారు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కరెం�