తమ వారసులు, బంధువులను రాజకీయాల్లోకి దింపడం, టిక్కెట్లు కేటాయించడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు టిక్కెట్ల కేటాయింపుల బంధుప్రీతి చూపి�
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం న�
Public Voice | అవును మీరు మీరు ఒకటే. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకొని పార్టీ మారిన కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి, కోట్లు తీసుకొని సీట్లు ఇస్తున్న రేవంత్రెడ్డి ఒక్కటేనని ప్రజలూ అనుకుంటున్నరు.
Etamatam | కాంగ్రెస్ టికెట్ కోసం రేవంత్రెడ్డిని నమ్మి మోసపోయిన బాధితులంతా కలిసి సంఘం పెట్టుకుంటే అది టీపీసీసీ కార్యవర్గం కంటే మించేలా ఉంది. వారిలో ఏ ఒక్కరిని కదిలించినా రేవంత్ గురించి వారు చెప్పే కథలు విం
Minister KTR | ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. కాంగ్రెస్కు (Congress) ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు.
Congress | మొన్న సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మనం చూడని కరెంటు కష్టాలా. కరెంటు కోతలు, సబ్స్టేషన్ల ముట్టడి, అధికారుల ముట్టడి.. రైతన్నల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కర్ణాటక మన కండ్ల ముందే కనిపిస్తున�
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (P.Vishnuvardhan Reddy) కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ టికెట్గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో (Congress) రెండో జాబితా చిచ్చురేపుతున్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడోపే�
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలం గా నిబంధనలను మార్చుకొని.. ఇప్పుడు అధికారం కోసం వాటిని త�
మరో రెండున్నరేండ్ల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూర్చుంటారని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఆయన �
ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారా యి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది.