తెలంగాణ మాడల్ దేశానికే దిక్సూచిగా మారిందని, ఇక్కడి పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. వ్యవసాయరంగం విషయంలో కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటేనన
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే వర్గీకరణ దూరమవుతుందని టీఎస్ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు పాల్పడటం పట్ల సీపీఎం నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ (Brinda Karat) ఆందోళన వ్యక్తం చేశారు.
Telangana | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మార్క్ రక్తపాత రాజకీయాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కత్తి దాడులక�
Congress Gurrantees | రాజస్థాన్లో ఓటర్లను మాయ చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న యత్నాలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. 7 గ్యారంటీల లబ్ధి పొందాలంటే ప్రజలు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఆ పార్టీ చేస్త�
Vote for Note | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి ఒకరు ఓట్లకు నోట్ల పంపిణీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా పంచిన డబ్బును ఒక మహిళ.. మంత్రి శాంతి ధర్వాల్కు తిరిగి ఇచ్చేస్తున్న దృశ్యాలు సామ�
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
Karnataka | కులగణన విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా చీలింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తన గత టర్మ్లో నిర్వహించిన వివాదాస్పద కులగణన నివేద�
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణపై ఢిల్లీ పెత్తనం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గెలిచినంక ఆగం చేసే పార్టీలు మనకొద్దని, బీఆర్ఎస్ పార్టీతో భద్రత, �
Harish Rao | కేంద్రంలోని బీజేపీ శాసించింది.. రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ అమలుచేసింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయన్న సంగతి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మాటల�
Karnataka Farmers Protest | కర్ణాటకలో గడిగడికీ కరెంటు సమస్య వస్తున్నదని ఆ రాష్ట్ర రైతులు చెప్తున్నారు. తమ సమస్యలు తీర్చుతారని కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే నిండా మోసపోయామని అంటున్నారు.
కాంగ్రెస్ తీరు దళారి వ్యవస్థకు దారి చూపినట్లుంది. ధరణిని తీసేస్తే కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. ఒక సామాన్యుడు తాసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు రైతులు ఎవరూ మరువలేరు. వీఆర్వోలు ఒ�
ముస్లిం సమాజం బీఆర్ఎస్తో లేదనే విష ప్రచారానికి కాంగ్రెస్ తెరతీసిందని, ఇటువంటి కుట్రలను లౌకికవాదులు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.