జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారికంగా నడవాల్సిన ఇసుక క్వారీలు, మన ఇసుక వాహనాలు బంద్ కావడంతో దందా అంతా కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 1080 మంది ఆశవర్కర్లు, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.
ఇటీవల మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ను వీడి శివసేన(షిండే వర్గం)లో చేరారు. అదే బాటలో మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో పార్టీని వీడనున్నారు.
తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న�
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక
కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచీ వినయ విధేయ భక్తుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయటం, దీన్ని గవర్నర్ ఆమోదించినట్టే ఆమోదించటం, ఆలోగానే న్యాయపరమైన చిక్కులతో ఆగిపోవ�
పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేద్దామని, బీఆర్ఎస్ను గెలిపిద్దామని గులాబీ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చా రు. ప్రజలను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఎన్న�
మరో రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ ల నుంచి అసంతృప్తి వ స్తుందని మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్ స్పష్టం చేశా రు. పదేండ్ల బీఆర్ఎస్, రెండు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రతిఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకుం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున పోరాడుతామని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు.
ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పొగరుబోతుతనం తగ్గించుకుంటే మంచిదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్న ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ�
Srinivas Goud | గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.