హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
గురుకులాల్లో విద్యార్థుల మరణ మృదంగం మోగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నది. 11 నెలల రేవంత్రెడ్డి పాలనలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్�
జిల్లాలో నాటు సారా తయారీ రోజురోజుకూ పెరుగుతున్నది. గ్రామాల్లో మళ్లీ కుటీరపరిశ్రమగా పుంజుకుంటున్నది. సారా తయారీ చేసేందుకు వినియోగించే నిషేధిత నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా విచ్చలవిడిగా దొరుకుతున్నది.
వైద్యారోగ్యశాఖలో అవినీతి తారస్థాయికి చేరిపోయింది. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రం చర్యలతో సరిపెట్టడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వైద్యారోగ్యశాఖలో అవినీతి జరిగినా ఎవరూ పట్టిం
ఇండ్లు కూ ల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర భుత్వం పేదలపై యుద్ధం ప్రకటించి ఇండ్లు కూల్చుతున్నదని ఆరోపి�
రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికులకు చేయూతనివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిపై కత్తులు దూస్తున్నది. పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్' �
ధాన్యం కొనుగోళ్ల వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడ్తుందన్న భయమో, ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘నో డాటా అవైలబుల్' అన�
“ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవి 420 మాటలే.. ఆరు గ్యారెంటీలు అబ్రకదబ్రే.. ఏడాది కావస్తున్నా వాటి ఆలోచనే లేదు.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు ఆ ధ్యాసే లేదు” అని మంథని మా
KTR | రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే రాష్ట్ర పాలనపై ఏఐసీసీ సంతృ
Pawan Kalyan | తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశో�
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష నిర్వహించే ప్రాంగణంలోనే కాంగ్రెస్ బహిరంగసభ పెడుతున్నది. పరీక్షలు ముగిసిన తర్వాత రోజు బహిరంగ సభ ఉన్నా.. దీని ఏర్పాట్ల కోసం ప�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రభావం పాఠశాల విద్యారంగంపై కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్య చతికిల పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎటువంటి సెలవులూ లేకుండా పాఠశాలల�