‘శివుడి వాహనం నందికి ప్రతిరూపంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కట్టేస్తున్న కోడెలు కోతకు పోతున్నయా? వాటిని రైతులకు మాత్రమే.. అవీ రెండు చొప్పునే ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత, అధిక�
కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామంటూ అడ్డగోలుగా నోరు పారేసుకున్న నేతలే నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కీర్తిని లోకానికి చాటి చెప్పక తప్పడం లేదు. దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్దదైన యాదాద్రి సూపర్ క్రి�
బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగా
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవా రం కాంగ్రెస్ వంచన దినాల్లో భాగంగా జ యశంకర్ భూపాలపల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ అనుయాయులు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటుంటే తెలంగాణ సమాజం మాత్రం స్తబ్ధుగా ఉంది. సీఎం ప్రసంగాల్లో ఎన్ని కాకి లెక్కలు చెప్పినా ఎవరూ సీరియస్గ
మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా ప్రపంచమంతా అంబేద్కర్కు నివాళులర్పిస్తే ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం నిరాదరణకు గురైందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి వై సతీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం
కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఏడాది కిందటి వరకు ఆటోలు నడుపుకొని నిరం�
తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు ఎంతో మేధోమథనం చేసి సిరి సంపదలకు నెలవైన తెలంగాణ నేలకు తల్లి రూపాన్నిచ్చారు. ఆ తల్లి మెడలో కనకంబు మణిహారం, ఓ చేతిలో జొన్న కంకి, మరో చేతిలో తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, న�
Dasoju Sravan | తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పూర్వకాలంలో భారతదేశంపై విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు
ఒక్కో పథకాన్ని అటకెక్కిస్తూ.. ఒక్కో హామీకి తిలోదకాలిస్తూ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కారు మరో స్కీమ్కు రాంరాం చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. సంక్రాంతి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ప
‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలుచేస్తాం’ ఇదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా అశ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాలలో కనీసం వార్డు మెంబర్ స్థాయి నాయకులు క�
ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1న ములుగు జిల్లా చెల్పాక వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు మావోయిస్టులకు విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురు