కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పార్లమెంట్�
ప్రజల ఆశీర్వాదం పద్మారావుగౌడ్కు ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాడని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వంలోని ఆగిన పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సాగునీరందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని నమ్మబలికిన కాంగ్రెస్.. మూడు నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, అధికారులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి రాష్ట్ర బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భవానీపురం- కాచవరం వరకు రూ.16 కోట్ల ని�
కాంగ్రెస్ దోఖాబాజ్ పార్టీ అని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రెండో విడుత ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం కరీ�
కాంగ్రెస్ సర్కారు కాసుల వేటలో పడింది. పైసల్ లేవు, అప్పులయ్యాయని చెప్పుకుంటూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మంగళం పాడే పనిలో పడింది. కాగా.. ఎల్ఆర్ఎస్పై మాట మార్చి జనాలకు షాక్ ఇచ్చింది.
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్యర్యంలో నిర్వహిస్తున
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు హామీలను రెండురోజుల్లో అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మాసాన్పల్లి, ద�
మోదీ ప్రభుత్వం మాటలే తప్ప హామీలను అమలుచేయకుండా.. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలిచ్చి ఓట్లు దండుకున్నదని కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో మీడియాతో మాట్లాడారు.