ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, అధికారులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి రాష్ట్ర బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భవానీపురం- కాచవరం వరకు రూ.16 కోట్ల ని�
కాంగ్రెస్ దోఖాబాజ్ పార్టీ అని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రెండో విడుత ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం కరీ�
కాంగ్రెస్ సర్కారు కాసుల వేటలో పడింది. పైసల్ లేవు, అప్పులయ్యాయని చెప్పుకుంటూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మంగళం పాడే పనిలో పడింది. కాగా.. ఎల్ఆర్ఎస్పై మాట మార్చి జనాలకు షాక్ ఇచ్చింది.
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్యర్యంలో నిర్వహిస్తున
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు హామీలను రెండురోజుల్లో అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మాసాన్పల్లి, ద�
మోదీ ప్రభుత్వం మాటలే తప్ప హామీలను అమలుచేయకుండా.. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలిచ్చి ఓట్లు దండుకున్నదని కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో మీడియాతో మాట్లాడారు.
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నికలకు ముం దు ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల నరేందర్ అన్
ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వివరాల ఎడిట్ సమయంలో యాప్ ఇబ్బంది పెడుతున్నది.
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నిరాశను మిగిల్చింది. బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలకు అనేక అంచనాలు ఉండగా కేటాయింపులు సరిపడా లేకపోవడంతో పెద�
కృష్ణా జలాలపై హక్కులు రాష్ర్టానికే ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం తగదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్స�