రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో హామీల అమలు అన్నది ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.
ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేసిందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్న�
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు మేలు జరుగాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ట్రైకార్�
Jupally Krishna Rao | కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు.
సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా దొంగ ప్రమాణాలు చేస్తున్నారని, ప్రజలెవ్వరూ కాంగ్రెస్ను నమ్మే స్థితిలో లేరని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.
అసమర్థ కాంగ్రెస్ పాలకుల వల్ల రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదిముబారక్ వంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలు ఆగిపోయి ప్రజలు ఆగమవుతున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆదివారం మండలంలోని మర్తిడి, లుంబీనీనగర్, తుమ్మలగూడ, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాత్రి దుద్యాల, బొంరాస్పే�
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడప గడపకూ వివరించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ..కార్యకర్తలకు సూచించారు.
‘అలవికాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అనతికాలంలోనే పరిపాలనలో అట్టర్ఫ్లాప్ అయ్యింది. మూడు నెలల పరిపాలనే ఇందుకు ఉదాహరణ. ఆరు గ్యారెంటీలు అని ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్క హామీ సక్కగా అమల
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
‘మోసమే కాంగ్రెస్ నైజం. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలకు ఎగనామం పెట్టింది’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ నిప్పులు చెరిగారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదు ప�
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతులంటే కో పం. అందుకే ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసిండు. ఇప్పుడు సాగుకు నీరందించకుండా ఇబ్బందిపెడుతున్నడు. ని జంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే పంటలకు నీరం�