తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మం చి చేసింది తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపే
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా నందిపేట్, మాక్లూర్, చందూర్ తదితర మండలాల్లో పార్టీ నేతలు నిరసన కార్యక్�
అనేక హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మోసం చేసిందని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, సి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూటకో అబద్ధం ఆడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఏడాది కాలానికే కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. సకలవర్గాలు సమ్మెబాట పట్టాయి. సంవత్సరంపాటు ప్రజాపాలన గొప్పగా సాగిందంటూ కాంగ్రెస్ పాలకులు సంబురాలు చేసుకున్నప్పటికీ ఆ సంతోషాల జాడలు ప్�
420 హామీలు.. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి మాటలతో కోటలు కట్టడమే తప్ప ఏడాది కాలంలో చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసు�
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్య�
హామీలు అమలు చేయడం లో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా జీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇ
ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి విమర్శించారు. కొల్లాపూర్ మండలంలోని రామాపురంలో �
‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేమిటి?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీ�
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ అమలు చేసేంతవరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ప్రభుత్వంలో జరి
కమల దళం కాడి వదిలేసింది.
ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పాలనలో జనం అనేక రకాలుగా చితికిపోతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది.
తెలంగాణ మాదిరిగానే మహారాష్ట్రలో పథకాలు అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు చీదరించుకున్నారని, కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎద్దే