ఏడాది కాలానికే కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. సకలవర్గాలు సమ్మెబాట పట్టాయి. సంవత్సరంపాటు ప్రజాపాలన గొప్పగా సాగిందంటూ కాంగ్రెస్ పాలకులు సంబురాలు చేసుకున్నప్పటికీ ఆ సంతోషాల జాడలు ప్�
420 హామీలు.. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి మాటలతో కోటలు కట్టడమే తప్ప ఏడాది కాలంలో చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసు�
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్య�
హామీలు అమలు చేయడం లో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా జీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇ
ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి విమర్శించారు. కొల్లాపూర్ మండలంలోని రామాపురంలో �
‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేమిటి?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీ�
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ అమలు చేసేంతవరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ప్రభుత్వంలో జరి
కమల దళం కాడి వదిలేసింది.
ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పాలనలో జనం అనేక రకాలుగా చితికిపోతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది.
తెలంగాణ మాదిరిగానే మహారాష్ట్రలో పథకాలు అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు చీదరించుకున్నారని, కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎద్దే
‘ఏరు దాటిన దాక ఓడ మల్లయ్య... దాటాక బోడి మల్లయ్య’ చందాన్ని తలపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన తీరు. అధికారం కోసం అడ్డదిడ్డంగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ... గద్దెనెక్కినాక కొత్త పథకా�
ఆరు గ్యారెంటీలు అమలుకావడంలేదని ప్రజలు అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వారి పదవులకు రాజీనామా చేస్తారా అని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రశ్నించారు.
‘ఆరు గ్యారెంటీలు వచ్చేదాకా పోరాడుతాం.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలేదే లేదు’.. అని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
మంచి చేస్తాడని ప్రజలు ఓట్లేస్తే, గద్దెనెక్కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ రేవంత్రెడ్డి ఒక విఫల సీఎంగా మిగిలాడని బీఆర్ఎస్ గజ్వేల్ సెగ్మెంట్ ఇన్చార్జి వంటేరు ప్రతాప