కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ల�
కాంగ్రెస్ సర్కారు అన్నిరంగాల్లో విఫలం చెందిందని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కోడేరు మండలం వర్క�
ఎన్నికల హామీలతోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహ�
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దాన
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఉంటే, పింఛన్లు పెంచి, రంజాన్ తోఫాలు ఇచ్చిన కారు పార్టీ ఉందని, కారు పార్టీ కావాలో, బేకారు పార్టీ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాల�
బీఆర్ఎస్ పార్టీకి షేక్పేట్లో ప్రజల నుంచి ముఖ్యంగా మైనార్టీల నుంచి అనూహ్య స్పందన ఉందని,భారీ మెజార్టీని సాధించడం ఖాయం అని పార్టీ నాయకులు చెరక మహేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మాయ మాటలతో మోసం
రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు కసురుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న
కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ ప్రజలు అన్ని విధాలుగా అవస్థలు పడుతున్నారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సకల వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలను వేధింపులకు గుర�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లితో పాటు ఐనాపూర్, కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసి�
అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడాన్నే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు ప్
మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ అధికారాన్ని అనుభవిస్తున్నదని, ఆరుగ్యారెంటీలు, అనేక హామీలను ఇచ్చి వాటిని ఎగ్గొట్టిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధ్వజమెత్తారు. ఆదివారం మునిపల�
హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై బాకీ కార్డును �
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల లాగేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మోసం చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురు వా రం ఆయన మాట్లాడుతూ 55 ఏం డ్లు కేంద్రంలో అధికారంలో ఉం
ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయకుండా ఎగనామం పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించకుండా రాష్ట్రం�