కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిల�
నిత్యం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ మోసం చేసిందని, గురువారం నుంచి జరగనున్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వం�
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడీని తలపిస్తున్నదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలే
తాము అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మెరుగైన వేతనాలిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కోటాకు మించి కేటాయిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకడమే తప్ప సగం కూడా ఖర్చు చేయడం లేదు. శాసనసభకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తుండగ
రెండేండ్ల పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో ప్రణాళిక రచించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త జిమ్మిక్కుకు తెరతీసింది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్�
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
ఆరు గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికహకు ఉంటుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు పేరొన్నారు. ఆదివారం మధిర పట్టణంలోని 1, 4, 8వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్య�
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420హామీలను మెడలు వంచి అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి మోసపోవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగ�
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేండ్లు పూర్తయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరు గ్యారెంటీలలో భాగంగా కార్మిక వర్గానికి ప్రత్యేకంగా సింగరేణికి అనే�
ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక, మట్టి వ్యాపారాలపైనే ధ్యాస ఉందని, ప్రజల సంక�