పాదయాత్రలో భాగంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పల్లగుట్ట గ్రామంలో నిర్వహించనున్న పర్యటనను అడ్డుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ �
అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పదేండ్లలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతున్నదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ కా�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ మోసపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ర�
“రాష్ట్రంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేస్తలేరు. అందరూ ఒకటే ‘దోచుకో.. దాచుకో’ అనే పని మాత్రమే పెట్టుకున్నరు. హైదరాబాద్లో రేవంత్రెడ్డి దోచుకుంటున్నడు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడోళ
హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి హరీశ్రావు నివాసంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మె�
కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిల�
నిత్యం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ మోసం చేసిందని, గురువారం నుంచి జరగనున్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వం�
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడీని తలపిస్తున్నదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలే
తాము అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మెరుగైన వేతనాలిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కోటాకు మించి కేటాయిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకడమే తప్ప సగం కూడా ఖర్చు చేయడం లేదు. శాసనసభకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తుండగ
రెండేండ్ల పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో ప్రణాళిక రచించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త జిమ్మిక్కుకు తెరతీసింది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్�
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
ఆరు గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికహకు ఉంటుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు పేరొన్నారు. ఆదివారం మధిర పట్టణంలోని 1, 4, 8వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్య�