బీఆర్ఎస్ హయాంలో రోజుకో కొత్త పెట్టుబడితో సుభిక్షంగా సాగిన పారిశ్రామిక రంగం గడిచిన రెండేళ్లుగా తిరోగమనంలో పయనిస్తున్నది. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్తుంటే, కొత్త పెట్టుబడులు జాడేలేదు. రెండు లక్షల
‘మహిళలకే మా మొదటి ప్రాధాన్యం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం. పింఛన్ పెంచుతాం. రైతు భరోసా ఇస్తాం. ఉద్యోగులకు ఆరు నెలల్లోన�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో భూ ఆక్రమణలతో పాటు రౌడీయిజం పెరిగిందని, ఇప్పుడు ఆ పార్టీ పెద్దల పేరుతో భూ దందాలకు తెగబడుతున్నారంటూ పలువురు బాధితులు ఆరోపించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయ
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట జిల్లాకు పైసా నిధులు రాలేదు.. తట్టెడు మట్టితీసి అభివృద్ధి పనులు చేయలేదు. రెండేండ్ల పాలనలో తాము అద్భుతాలు చేశామని రేవంత్రెడ్డి సర్కారు విజయోత్సవాలు జరుపుకొంటుంది.
అన్నదాతది.. ఆగం పరిస్థితి. కాలం కత్తికట్టినా తట్టుకుని నిలబడుతున్నడుగానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిలువునా ముంచుతున్న తీరునుంచి తేరుకోవడం ఆయన వల్ల కావడం లేదు. మాటకారి తనం, ఆర్భాటంతో అధికారంలోకి వచ్చ
తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్గా పోటీచేసేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ అనే బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి మద్యంలో మూత్ర
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించిన కాంగ్రెస్ నాయకులపై వెంట
KTR | ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మరణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
రెండేళ్లుగా పాలకవర్గాలు లేక పల్లెలు మురికి కూపాలుగా మారాయి. పదవీ కాలం ముగిసి ఇరవై నెలలైనా పంచాయతీలకు ఎన్నికలు లేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయి. పాలకవర్గాలు లేక అధికారులు పట్టించుకోక ఊర్ల పరిస్థితి దా�
కాంగ్రెస్ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యా యి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. స్వయాన మంత్రి శ్రీహరి ఇలాకాలో దారుణంగా త యారయ్యాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కే�
కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి జరగకపోవడంతో పట్టణ ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. మున్సిపల్కు నిధులు వస్తే ముందుగా వెనుకబడిన వార్డులను అభివృద్ధి చేస్తారని ఆయా వార్డుల ప్రజలు వెయ్యి �
కాంగ్రెస్ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్ల�
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు దేవుడెరుగు, కనీసం పూర్తైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం లేదు. హైదరాబాద్ పర్యాటకానికే తలమానికమైన కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులన్నీ పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోన�