హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీహ�
Harish Rao | రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యమని.. గాలిమాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తాంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశధ్య నిర్వహణ కోసం నియమించ�
BRS NRIs | తెలంగాణలో కాంగ్రెస్ 22 నెలల అరాచక పాలనను నిరసిస్తూ లండన్లోని టావోస్టిక్ స్క్వేర్ గాంధీ విగ్రహం వద్ద ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో శాంతియుత నిరసనను చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్�
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అందోల్ మాజీ క్రాంతికిరణ్ అన్నారు. బీఆర్ఎస్ టేక్మాల్ మండల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు. తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలిచ్చే తీర్పుగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎ
సోయిలేని కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ తీరు మారింది. స్వరాష్ట్ర ఉద్యమానికి నేపథ్యంలా నిలిచిన ప్రజల పండుగ అయిన బతుకమ్మకు ఆదరణ కరువై కళ తప్పుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగుబాటు బావుటాలా ఎగిసిన బతుకమ్మ, కేస�
PM Modi | జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశంపై కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. టూత్పేస్ట్ నుంచి ట్రాక్టర్ల వరకు ప్రతి వస్తువు ధరలపై పన్నుభార�
కాంగ్రెస్ పాలన ఒక దశ, దిశ లేకుండా సాగుతున్నదని, ఎవరికివారే మాయమాటలతో కాలం వెల్లదీస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కోరుట్ల పట్టణంలోని తన క్యాంప్ �
హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. 765 కేవీ హైటెన్షన్ విద్యుత్తు లైన్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బాధి�
కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది.
సిటీ నుంచి నార్త్ తెలంగాణకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపాదిత ఎలివేటెడ్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పాలన గ్రహణంలా మారింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును తామే డిజైన�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు భారంగా, భయానకంగా మారిపోయాయి. కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పాలకుల పీడనకు గురై ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొన్నదని విలపిస్తున్న�