కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది.
సిటీ నుంచి నార్త్ తెలంగాణకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపాదిత ఎలివేటెడ్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పాలన గ్రహణంలా మారింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును తామే డిజైన�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు భారంగా, భయానకంగా మారిపోయాయి. కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పాలకుల పీడనకు గురై ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొన్నదని విలపిస్తున్న�
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కే
బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు.
గత 24 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సివస్తూనే ఉన్నది. యూరియా వచ్చిందని తెలియగానే
కాంగ్రెస్ పాలనలో రేషన్ డీలర్లు అవస్థలు పడుతున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యవాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు వచ్చే కనీస వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో అలవి కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలయ్యాక హామీలను తుంగలో తొక్కి రైతులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందో ప్రజలకు తెలిసొచ్చిందని, మోసపోయి గోసపడుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తి గా �
Grama Swarajyam | దాదాపు 18 నెలలు కావస్తున్నా గ్రామపంచాయితీ ఎన్నికలు జరిపే దమ్ములేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామపంచాయితీ కార్యదర్శులను అప్పుల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతుందన్నారు మాగనూరు బీఆర�
కాంగ్రెస్ పాలనలో నిర్మించిన చెక్డ్యాం వాల్కట్ట వరదకు కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలై పనుల్లో డొల్లతనం బయటపడింది. నాణ్యతను పరిశీలించాల్సిన కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లతో ల�
కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు.
KTR | వరుసగా రెండు నెలల పాటు తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్లోకి పోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి స్పష్టమైన నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ�
పచ్చనిచెట్లే ప్రాణకోటి జీవనాధారమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంతో మొక్కలు నాటించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా లక్షల్లో మొక్కలను నర్సరీల్లో పెంచ�