కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండిన పంటలు అమ్ముకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి ద�
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు జరగడం లేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. అదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతన్న గుండె నిండా ధైర్యంతో జీవించాడు. పంట పండించటమే కాదు, అమ్ముకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. రైతు చెమటకు పౌరసరఫరాలశాఖ విలువ తీసుకొ�
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.
కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న ఆశతో, ఆశయంతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రె�
Telangana Economy | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4.51 లక్షల కోట్లుగా ఉండేది. ఆ తర్వాత పదేళ్లలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి అది రూ.14.63 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మూడింతలు ప�
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఆటో డైవర్లను వేధిస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయ�
రెండున్నరేళ్ల ప్రజాకంఠక కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ‘సీఎం రేవంత్రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పడానికి జీవన్రెడ�