Hyderabad | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్కు పెద్దపీట వేసి 24 గంటల కరెంట్ ఇస్తే.. కాంగ్రెస్ పాలనలో వేసవి ఆరంభం కాకముందే గ్రేటర్లో కరెంట్ కోతలు షురూ అయ్యాయి. రోజుకు ఐదారుసార్లు కరెంట్ పోయి రావడం, వోల్టేజీ
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీకి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కేసీఆర్ పాలనలో దూసుకెళ్లిన బల్దియా.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చతికిలా పడింది. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలో సు�
కాంగ్రెస్ పార్టీ రైతుల భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని, భూములు గుంజుకోవడంలో ఈ ప్రభుత్వం ముందున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అభివృద్ధి, సంక్షేమాన్ని మరచ
Congress rule | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. అన్ని రంగాల వారినీ నమ్మించి మోసం చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ పటేల్ ని
మక్క కొనే దిక్కులేక జోగుళాంబ గద్వాల జిల్లా కలుకుంట్ల కొనుగోలు కేంద్రం వద్ద మక్క రైతు జమ్మన్న హఠాన్మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. చేతగానితనంతో సాగు సంక్షోభాన్న�
కాంగ్రెస్ పాలనలో ఎవరికి దొరికినంత వాళ్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన పదవుల్లో నేతలు పెద్దమొత్తంలో కుంభకోణాలకు పాల్పడుతుంటే.. కొందరు మంత్రుల పేషీలను అడ్డా
బీఆర్ఎస్ హయాంలో రోజుకో కొత్త పెట్టుబడితో సుభిక్షంగా సాగిన పారిశ్రామిక రంగం గడిచిన రెండేళ్లుగా తిరోగమనంలో పయనిస్తున్నది. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్తుంటే, కొత్త పెట్టుబడులు జాడేలేదు. రెండు లక్షల
‘మహిళలకే మా మొదటి ప్రాధాన్యం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం. పింఛన్ పెంచుతాం. రైతు భరోసా ఇస్తాం. ఉద్యోగులకు ఆరు నెలల్లోన�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో భూ ఆక్రమణలతో పాటు రౌడీయిజం పెరిగిందని, ఇప్పుడు ఆ పార్టీ పెద్దల పేరుతో భూ దందాలకు తెగబడుతున్నారంటూ పలువురు బాధితులు ఆరోపించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయ