భద్రాద్రి జిల్లాలోనూ సర్కారు బళ్లలో వెతలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలనలో పిల్లల విద్యపై కనీస పట్టింపు కూడా లేకపోయింది. ‘కొత్త సర్కారు వచ్చింది. కొత్త కమిషన్ వేస్తున్నాం. ఇంకేముంది? చదువులమ్మ తల్లి.. పేది
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
క్యాడర్ను బెదిరిస్తే భయపడతామా? అడ్డుగోడలా నిలబడతామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. కేసులు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. సోమవారం నగరంలోని పెద్దమ్మగడ్డ పద్మశాలి భవన్లో 8, 9వ డివిజన్ల ముఖ
Vemula Prashanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు అసమర్ధ కాంగ్రెస్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారని పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు.
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
అన్నదాతలు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో దళారులదే పైచేయి అని మాజీ ఎమ్మెల్యేమర్రిజనార్దన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్�
కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండిన పంటలు అమ్ముకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి ద�
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు జరగడం లేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. అదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతన్న గుండె నిండా ధైర్యంతో జీవించాడు. పంట పండించటమే కాదు, అమ్ముకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. రైతు చెమటకు పౌరసరఫరాలశాఖ విలువ తీసుకొ�
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.