కాంగ్రెస్ పాలనలో పచ్చదనంపై పట్టింపు లేకుండా పోయింది. ‘హరితహారం’ను వన మహోత్సవంగా పేరు మార్చిన సర్కారు దీన్నో మొక్కుబడి కార్యక్రమంగా మార్చేసింది. పల్లె, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభు
యూత్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తామని విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. పీజీలు, పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రా
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఏండ్ల తరబడిగా పీజీలు, పీహెచ్డీలు చేసి చదివి ఉద్యోగాలు, ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి
Former Minister Puvvada | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి
జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానానికి పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున�
రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.
ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొత
దేశానికి వెన్నెముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ దారుణంగా వెన్నుపోటు పొడిచిందని, అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథగా మార్చే దుర్మార్గానికి తెగబడిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర�
భద్రాద్రి జిల్లాలోనూ సర్కారు బళ్లలో వెతలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలనలో పిల్లల విద్యపై కనీస పట్టింపు కూడా లేకపోయింది. ‘కొత్త సర్కారు వచ్చింది. కొత్త కమిషన్ వేస్తున్నాం. ఇంకేముంది? చదువులమ్మ తల్లి.. పేది
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
క్యాడర్ను బెదిరిస్తే భయపడతామా? అడ్డుగోడలా నిలబడతామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. కేసులు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. సోమవారం నగరంలోని పెద్దమ్మగడ్డ పద్మశాలి భవన్లో 8, 9వ డివిజన్ల ముఖ
Vemula Prashanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు అసమర్ధ కాంగ్రెస్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారని పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు.