కాంగ్రెస్ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యా యి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. స్వయాన మంత్రి శ్రీహరి ఇలాకాలో దారుణంగా త యారయ్యాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కే�
కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి జరగకపోవడంతో పట్టణ ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. మున్సిపల్కు నిధులు వస్తే ముందుగా వెనుకబడిన వార్డులను అభివృద్ధి చేస్తారని ఆయా వార్డుల ప్రజలు వెయ్యి �
కాంగ్రెస్ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్ల�
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు దేవుడెరుగు, కనీసం పూర్తైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం లేదు. హైదరాబాద్ పర్యాటకానికే తలమానికమైన కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులన్నీ పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రిగా 23 నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న అనంతరం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 56వ సారి.
‘ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ఓ సర్కస్ కంపెనీ’ - ఇది మేం అంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ మనస్సుల్లో గూడుకట్టుకున్న బాధను దిగమింగుకొని అంటున్న మాటలు. రాష్ట్రంలో అధికారంలోకి వ
‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అన్నది నానుడి. తాము చేసిందేమీ లేకపోతే తాతలో, ముత్తాతలో చేసిన వాటిని కొందరు ఇలా గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి అదే నానుడిని వం�
కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి ప ట్టించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గంలోని రహ్మత్నగర్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 700 మంది రైతులు.. 165 మంది ఆటో డ్రైవర్లు.. 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ అధోగతి పాలవుతున్నాయని.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ �
హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీహ�
Harish Rao | రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యమని.. గాలిమాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తాంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశధ్య నిర్వహణ కోసం నియమించ�
BRS NRIs | తెలంగాణలో కాంగ్రెస్ 22 నెలల అరాచక పాలనను నిరసిస్తూ లండన్లోని టావోస్టిక్ స్క్వేర్ గాంధీ విగ్రహం వద్ద ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో శాంతియుత నిరసనను చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్�
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అందోల్ మాజీ క్రాంతికిరణ్ అన్నారు. బీఆర్ఎస్ టేక్మాల్ మండల