Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు వ్యవసాయం వదిలి ముంబాయికి వలసలు వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
BRS Party | కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
KTR | కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్లోని మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడికి గురయింది. దుండగులు దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Johnson Naik | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు .
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శనివారం 80�
కాంగ్రెస్ హయాంలో కమీషన్ల దందా జోరుగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి. కమీషన్ల కోసం ఏకంగా అభివృద్ధి పనులనే అడ్డుకుంటున్నా రని పలువురు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిపాటు న�
కాంగ్రెస్ పాలనలో పచ్చదనంపై పట్టింపు లేకుండా పోయింది. ‘హరితహారం’ను వన మహోత్సవంగా పేరు మార్చిన సర్కారు దీన్నో మొక్కుబడి కార్యక్రమంగా మార్చేసింది. పల్లె, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభు
యూత్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తామని విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. పీజీలు, పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రా
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఏండ్ల తరబడిగా పీజీలు, పీహెచ్డీలు చేసి చదివి ఉద్యోగాలు, ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి
Former Minister Puvvada | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి
జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానానికి పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున�
రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.