టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగాజిల్లా కేంద్రానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్ష�
Congress slams Centre for 9.5 lakh deaths by suicide in last 7 years | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో దేశంలో 9.5లక్షల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అచ్ఛే దిన్ హామీతో అధికారంలోకి వచ్చిన
మహేశ్వరం : అభివృద్ది పనులకు ఆకర్షితులై మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకుడు కాకిమల్లేష్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కష్టపడ్డ �
కరీంనగర్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్లో రచ్చ నెలకొంది. తెలంగాణలో అవసాన దశలో ఉన్న పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని చెప్పి పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి..కాంగ్రెస్ను పూర్తిగా ము
Huzurabad | బీజేపీ, కాంగ్రెస్ రహస్య పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యుర్థులతో పోటీ పడుతున్నాడు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్తో.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకు�
Mamata Benarjee | కాంగ్రెస్ అసమర్థత వల్లే మోదీ బలం పెరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలోని రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదని
Kamya Punjabi: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి గ్లామర్ జోడయ్యింది. ఇవాళ బుల్లితెర అందాల నటి కామ్యా పంజాబీ ( Kamya Punjabi ) కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హామీల వర్షం కొనసాగుతోంది. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట�
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 15 రోజుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్న�
న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేధి, రాయ్బరేలి స్ధానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం స్పందించా
200 మంది సీనియర్ నాయకుల రాజీనామా కాంగ్రెస్లో పనిచేయలేం: కసుబోజుల వెంకన్న జమ్మికుంట, అక్టోబర్ 18: హుజూరాబాద్లో ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియ�