Himachal Pradesh Results | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మ్యాజిక్ఫిగర్కు పార్టీలు 35 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ 36 చోట్ల గెలుపొందిం�
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ త్వరలో ఆ పార్డీని వీడనున్నారు. హస్తం పార్టీని వీడి ఆయన ఎన్సీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఎన్సీపీ కేరళ అధ్యక్షుడు పీసీ చాకో సైతం ఈ విషయాన్ని
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా వివిధ పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
Gujarat Assembly polls | గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్, బీజేపీ నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు పార్టీలూ
Marri Shashidhar Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్రెడ్డి ప్రకటించారు. తార్నాకలోని నివాసంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ ఆయనను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచ�
Rajiv Gandhi Assassination Case | రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నది. దివంగత ప్రధాని హత్య కేసులో ప్రేమయం ఉన్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస
Sanjay Raut | భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివసేన ఎంపీ
Karnataka CM Bommai: ఓటర్ల నుంచి అక్రమరీతిలో డేటాను సేకరిస్తున్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎన్జీవో ద్వారా బెంగుళూరు ఓటర్ల నుంచి డేటా సేకరించినట్లు తెలుస్తోంది. సీఎం బ�
Superstar Krishna | సూపర్స్టార్ కృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. 1980ల్లో ఎన్టీఆర్ రామారావు రాజకీయ
Gujarat Election 2022 | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడుదల్లో జరుగనున్నాయి. మొదటి దశలో డిసెంబర్ 8న 89 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం ఈ నెల నోటిఫికేషన్ జారీ కాగా.. ఈ నెల 14తో నామినేషన్ల ఘట్ట ముగ
Narendra Modi Stadium:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్
దేశాన్ని మత రాజకీయం కమ్ముకున్నది. ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోని బీజేపీ ఒకే దేశం ఒకే పార్టీ అనే రీతిలో బుల్డోజర్ రాజకీయాలను నడుపు�