బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
షాద్నగర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం షాద్నగర్ పట్టణంలో నూతనంగ�
కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా | కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పొదుపు చర్యలను ప్రారంభించింది. ఖర్చులు తగ్గించుకోవాలని, ప్రతి ఏటా రూ.50,000 విరాళంగా ఖజానాలకు ఇవ్వాలని ఎంపీలను కోరింది. అలాగే పార్టీ మద్దతుదారుల నుంచి ప్రతి ఏటా రూ.4,000 సేకరించాలన
కాంగ్రెస్లో అంతర్గత పోరు | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ రెండో సభ వాయిదా పడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ | మంచాల మండలం చిత్తాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసాగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి
టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వర్గం రవి రాజీనామా రేపు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన కమలాపూర్, జూలై 28: హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీపీసీసీ కార్యనిర్వ�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆ పదవిలో కొనసాగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువనేతలకు, విధేయులకు పార్టీలో సముచిత స్ధ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ఇక పడక గదిలో మాటలు కూడా వింటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగాసస్’ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆరోపించి�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని కాశి (వారణాసి) అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. గురువారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ, అంతర్జాతీయ సహకార మరియ�