కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతుకోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు ఖరారు చేయడంతో శన�
మూడు ఏడుపులు.. ఆరు పెడబొబ్బలు.. తొమ్మిది శాపనార్థాలు’ అన్నట్లుంది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టికెట్ కేటాయింపు ప్రక్రియ పార్టీకి తలకు మించిన భారంలా పరిణమించింది.
Congress Party | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ కాక రేపుతున్నది. పలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రెండో విడత 45 మందితో అభ్యర్�
కాంగ్రెస్ పార్టీలో (Congress) రెండో జాబితా చిచ్చురేపుతున్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడోపే�
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలం గా నిబంధనలను మార్చుకొని.. ఇప్పుడు అధికారం కోసం వాటిని త�
ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారా యి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది.
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో సాధించిన ప్రగతిని చూసి మరోమారు పనిచేసే ప్రభుత్వానికి పట్టంకట్టాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. గ్యారంటీ లేని వారంటీలతో వస్తున
కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే నాటకమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు పుట్టినిల్లులాంటిదని మండిపడ్డారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. మొదటి, రెండు విడుతల్లో విడుదల చేసిన జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, అసమ్మతి సెగలతో అట్టుడికిపోతున్నది. ఆయాచ�
అసెంబ్లీ ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. క్యాడర్ చేజారుతుండడంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్.. అంతర్గత లుకలుకలతో సతమతమవుతున్నది. అభ్యర్థుల ఖరారులోనూ తడబడుతున్న ఆ పార్టీ.. కేవలం �
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెదక్ నియోజకవర్గంల�
ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. రైతులు బాగుపడుతుంటే చూడలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా ఉద్యమ �