రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలన్నర రోజులు అవుతున్నది. ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తుల హడావిడి తప్పితే స్థానికంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా సమీక్షలు, సమావేశాలు, భవిష్యత్తు ప
MLC Elections | తెలంగాణలో జరుగనున్న రెండు శాసనమండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. మహేశ్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింద�
AP Politics | ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ ( YS Jagan ) కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి(Sunitha) ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు.
Minister Jupalli | కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత డాక్టర్ సూదిని జైపాల్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్(Congress) పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప�
Guvvala Balaraju | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవ
హైకోర్టు స్టేల కారణంగా నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు స�
మహబూబ్నగర్ మున్సిపాలిటీ పీఠాన్ని అధికార కాంగ్రెస్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నా లు చేస్తుండగా, బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్ర ణాళికలు రచిస్తున్నది. పురపాలక చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు కావాల�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ కార్యాలయం వేదికగా గురువారం రెండు వర్గాలు చేసిన రచ్చ వీధికెక్కింది. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అ�
‘కాంగ్రెస్ అంటే ఇంతేనా..’ అని అనుకొనేలా ఆ పార్టీలో మరోసారి వర్గపోరు వీధికెక్కింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు గురువారం బయ్యారం మండలంలోని పార్టీ కార్యాలయం వేదికగా బట్టబయలైంది. ‘నువ్వె�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లాలో యథేచ్చగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని ఓడిన కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్ల�
Ram Madir | రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్కు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్య�
Ayodhya | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరమైతే ఆ హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు