ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో స్పీ�
Diya Kumari | రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఆ రాష్ట్రంలో గత ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాజస్థాన్లో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆమె విమర్శించారు. పైగా మహిళపై నేరాలు ప�
Niranjan Reddy | ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగాన్ని నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు.
Kadiyam Srihari | ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్ల�
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని... తాజాగా ప్రజలు ఇ చ్చిన తీర్పును శిరసావహిస్తామని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
MLA Kadiam | కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress party) ఏర్పడినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుత�
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్గా వ్యవహరించనున్నారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది.
ఉమ్మడి కరీంనగర్ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కరీంనగర్ తనకు జన్మనిస్తే హుస్నాబాద్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందని వ్యా�
ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, సర్కారే ఆదుకోవా లని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. బుధవారం హాలియాలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు చెప్పారు. గెలుపు ఓటములు సహజమని.. కష్టపడుతూ ముందుకు సాగాలని క్యాడర్కు పి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని, రైతులంతా రుణమాఫీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవ�
KTR | సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బుధవారం స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ బీఆర్�