CM Revant Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ చర్చించనున్నారు.
Congress Party | తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పదవీబాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా వికారాబాద్కు వచ్చిన గడ్డం ప్రసాద్కుమార్కు కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని, నేటి పాలకులు ఆయన ను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి హితవు పలికారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మాట్లా
నిర్బంధాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే పులి శాకాహారం గురించి మాట్లాడినట్టే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడ�
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.
KTR | 2009-2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో 8,198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాను చెప్పడం లేదని, ఈనాడు పత్రికలో వచ�
KTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డార�
KTR | తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ తొలిసారి శాసనసభకు వచ్చారు. మంత్రి అయ్యారు.. అప్పుడే ఉలికిపాటు ఎందుకు..? ప్రధాన ప్ర�
చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తిలేదు. ఆ పదవి నాకెందుకు? అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గ
రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ఆయనను ప్రభుత్వ విప్గా నియమించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘గెలిచినప్పుడు పొంగిపోలేదు. ఓడినపుపడు కుంగిపోను. ప్రజాతీర్పునకు శిరసావహిస్త్త. అధికారం ఉన్నా.. లేకున్నా ధర్మపురి ప్రజల కోసమే నా తపన’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటానని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియాలోని తన నివాసంలో గతంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.