ఇటీవల నియమించిన ప్రభు త్వ సలహాదారుల్లో కాంగ్రెస్ బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి ప్రభుత్వ నిధులతో సలహాదారులను నియమించుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో పలువురు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లపై పెట్టిన అవిశ్వాసాలు గట్టెక్కేనా అని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, బండ్ల గూడ మున్సిపల్ చైర్పర్సన్లతోప�
రాష్ట్ర బడ్జెట్లో బీసీలు, ఎంబీసీలు, సం చార జాతుల సంక్షేమానికి జనాభా దామా షా ప్రకారం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చే�
YS Sharmila | దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Raja shekar Reddy) ఆశయాల కోసం పనిచేస్తానని ఏపీ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా నియామకమైన వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.
AAP | ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై అభిప్రాయాలను ఉన్నత స్థాయి కమిటీకి పంపింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు
అమలుకు నోచని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిపై దృష్టి పెట్టాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
తెలంగాణలో దళితులపై కాంగ్రెస్ సర్కారు కపటప్రేమ చూపుతున్నదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన దళితబంధు పథకాన్ని కొనసాగించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీని�
బీఆర్ఎస్ నాయకులను అణగదొక్కేందుకు కాంగ్రె స్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన ప్రారంభ
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇది విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరిన ఉన్నతస్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు కేవలం తనకే ఉందని, అలాగే పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తనకూ సంతోషమేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురా
పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేరును వెంటనే ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి దళిత జాతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్�