ఎన్నికల సమయంలో మీరు చే సిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదిబట్ల మున్�
Kishan Reddy | ధీరజ్ సాహు దగ్గర దొరికిన డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అమల్లోకి తీసుకురావడంతో అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి పరిగి బస్టాండుల
స్థానిక మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఆహ్వానించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థితో మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించడం అధికారులకు ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్ ధ్వ
గురువారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు చోటివ్వకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతున్నది. ముగ్గురు సీనియర్ నేతలైన వినోద్, వివేక్, ప్రేమ్సాగర్రావులలో.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు తీపికబురు అందించింది. శనివారం నుంచి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చ
స్థానికంగా ఉండని ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అనర్హులను ఎంపిక చేస్తున్నారని, తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున చెల్లించాలని, డబ్బు చెల్లి
వంట గ్యాస్ కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చా యి. గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలనే నిబంధన చాలా రోజులుగా ఉన్నా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సదరు గ్యాస్ ఏజె�
CM Revanth | బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.500 సిలిండర్ ఇస్తామని పేర్కొంది. పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.500 సిలిండర్ ఇస్తోందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న�
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ శాసనసభ స్పీకర్గా నియమితులయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ మూడో స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్�