బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే దానికంత ఆదరణ ఉన్నదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. కేసీఆర్ది దీవించబడిన కుటుంబమని, అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరేనని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరికి రూ.550 బోనస్ ఇచ్చి, క్వింటాలుకు రూ.2700 లకు ధా
కాంగ్రెస్ పాలన అంటేనే కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఆయన మీద కోపంతో రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్�
బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త సరుకుపోతున్నదని, గట్టి సరుకైన కార్యకర్తలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదవులు, వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం బీఆర్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద తెలంగాణకు చెందిన పలు మాదిగ సంఘాలు ని
KTR | కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడిన పట్నం మహేందర్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ పట్నం మహేందర్ రెడ్�
Congress Party: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది ఐటీ శాఖ. సుమారు 1700 కోట్ల ఫైన్ కట్టాలని డిమాండ్ నోటీసు జారీ చేసింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి ఆ నోటీసు చెందినట్లు తెలుస్తోంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎమిమిది జాబితాలు విడుదల చేసినా.. అందులో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ తేల్చలేదు. ఈ స్థానంకోసం ఎవరికివారుగా ఆశావహులు ఒక్కో ముఖ్యనేత అండదండలతో తీవ్రస్థాయిలో
కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనుకబడిన వర్గాలకు మొండి‘చేయి’ చూపింది. బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్న ఆ పార్టీ నాయకత్వం మళ్లీ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరకొరగా సీట్లు కేటాయించి
‘అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఊదరగొట్టింది..కానీ తూతూ మంత్రంగా ఒకటో రెండో అమలు చేసి చేతులు దులుపుకున్నది.’ అంటూ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి, ఉద్యమ నాయకుడు కావూరి వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలిచేందుకు గాను తిరిగ�