బాండ్ పేపర్ బీజేపీని ఎవరూ నమ్మరని, బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టం కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. మూడు నెలల్లోనే హస్తం పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని శాఖల్లోనూ చోటు చేసుకున్న బ�
చాకచక్యంగా, సమయానుకూలంగా సాగిన కృత్రిమమేధ సృష్టించిన డీప్ఫేక్ ఇటీవల వరుసగా జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల విజయావకాశాలపై దెబ్బకొట్టింది. ఇదే రాబోయే సార్వత్రిక ఎన్నికలను మౌలికంగా ప్రభావితం �
Financial Terrorism: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన అకౌంట్ల నుంచి ఆ సర్కార్ 65 కోట్లు లూటీ చేసినట్లు కాంగ్రెస్ విమర్శించింది.
Lok Sabha Polls: ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సఖ్యత కుదిరింది. ఆ రెండు పార్టీలు సీట్లు పంచుకున్నాయి. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేయనున్న�
తొంబై శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పండబెడతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కొడంగల్, నారాయణ్పేట ప్రాంతాలకు ఈ ప్రా�
బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి తమకు పట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మతఛాందసవాద పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్�
‘ఓడెక్కే దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
Income Tax Department : కాంగ్రెస్ ఖాతా నుంచి ఆదాయ పన్ను శాఖ రూ. 65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఐటీ శాఖ రూ. 65 కోట్లు రికవరీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి దుష్ట, దుర్మార్గపు పోకడలకు తెర లేచినట్టు అయ్యింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శివారు ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత మేయర్లు, మ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతకాని దద్దమ్మలు. అరవై ఏండ్ల పాలనలో పసుపు రైతులను అధోగతి పట్టించిండ్రు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించిండ్రు. అలాంటి కాంగ్రెస్ దొంగలను రైతులు నమ్మొద్దని నిజామాబాద్ ఎంపీ అ�
కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్�
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ భూముల లీజు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించ డంతో పాటు, ఆర్టీసీ ఆస్తుల కోసం విలీనమంటూ.. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ... అధికా�