రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల్లోని నేతలను పిలిచి మరీ కండువాలు కప్పుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మునుగోడులో పరిస్థితి భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చ�
హైదరాబాద్కు చెందిన కొందరు లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే దొంగ చాటున క్యూ లైన్లో నిలబడి కండువా కప్పించుకున్న చలమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీ�
బీఆర్ఎస్పై కక్షతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు నీళ్లు, కరెంటు కోసం ఆందోళనలు చేస్తున్నారన�
జార్ఖండ్ ప్రభుత్వంలో మరో ముసలం పుట్టింది. ఇటీవలే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంపయీ సొరేన్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. సోరెన్ తన క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆలంగిర్ ఆలమ్
కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామా! అనే సందిగ్ధంలో పడింది తెలంగాణ సమాజం. అలవికాని హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న రేవంత్రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీల అమలు దే�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్న సీనియర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నే త కమల్నాథ్, ఆయన కు మారుడు నకు�
తన నియోజకవర్గానికి చెంది న చలమల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయనకు అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించారు.
Digvijay | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానన
Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెద
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా పోరాడుదామని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పిలుపునిచ్చారు. ఉద్యమంతో రాష్ర్టాన్నే సాధించుకున్నామని, బీఆర్�
G Kishan Reddy | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కనపెట్టి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం క�