Rajya Sabha | రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అ
సభ పెట్టి ఇక్కడి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఈ బహిరంగ సభ పెట్టానే తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇయ్యాల ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రెండు నెలలకో, మూడు నెలలో ఉన్నవి. నేను ఇయ్యాల వచ్చింది ర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంల
సర్జరి తర్వాత పూర్తిగా కోలుకుని మళ్లీ జనం మధ్యకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ సారథి కేసీఆర్కు జనం జేజేలు పలికారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్ప�
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది.
Lok Sabha Elections | ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎవరికివారే యుమునా తీరే అన్నట్లుగా మారింది. రాబోయే ఎన్నికల్లో లోక్సభ స్వతంత్రంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పొత్తు ఉండబోదన�
KCR | చలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రైతులను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ�
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగర�
పదేండ్లపాటు కా పాడుకున్న రాష్ట్ర హక్కులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేంద్రంలోని మోదీ సర్కారు కు ధారాదత్తం చేస్తున్నదని నాగర్కర్నూల్ మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. �
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
దశాబ్దాల పాటు ప్రాజెక్టులను నిర్మించే చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. 36 ఏండ్ల పాటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును నిర్మిస్తే అది కూడా అసంపూర్తే. అట్లాగే 1984లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి ప్రాజెక్టును..
తెలంగాణ జల హక్కులను కృష్ణా బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె