‘వినాయకా మా మొర ఆలకించు. కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిపించు’ అంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహానికి వినూత్న రీతిలో వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు.
దళిత వ్యతిరేక రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని గుర్త�
వాగ్దానాలు నీటిపై రాతలుగా మారితే ప్రభుత్వాలను నమ్మేదెట్ల అని అర్థశాస్త్ర ఆచార్యులు కార్తీక్ మురళీధరన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పినట్టే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటిపై రాతలయ్యాయి.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీ కులాల్లో అత్యధికంగా నష్టపోయింది మున్నూరుకాపులేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మ్యానిఫెస్టో హామీలను విస్మరించిందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్య
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో హామీలను తక్షణమే అమలుచేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ముస్లిం మేనిఫెస్టో ప్రకారం ఇమామ్ మౌజాస్ కి జీతం పెంపుదల అమలు చేయకపోవడం చాలా బాధాకరమని, జీతాలు పెంచకపోవడంకాక, గత నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక, పవిత్ర రంజాన్ మాసంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటు�
మాటలు కోటలు దాటుతాయి.. కానీ చేతలు మాత్రం గడప దాటవు.. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు చూస్తే ఈ నానుడే గుర్తొస్తుంది.
2023, డిసెంబర్ 7న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తన మ్యానిఫెస్టోలో రైతులకు అనేక వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతులతో పాటు, కౌలు రైతుల
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచారాస్త్రం ఆరు గ్యారెంటీలు. పేరుకే ఇవి ఆరు గ్యారెంటీలు అయినా మొత్తం 13 హామీలు ఇచ్చింది. ప్రతీ వేదికలోనూ, ప్రతి నాయకుడి నోట గ్యారెంటీల జపమే వినిపించింది.
కాంగ్రెస్ సర్కారు రాకతో రైతాంగం కష్టాల్లో పడింది. పంట సాగుకు ముందే ఖాతాల్లో పెట్టుబడి సాయం పడే జమానా పోయింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పినట్లే రైతుబంధు పథకాన్ని రేవంత్ ప్రభుత్వం అటకెక్కించింది
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధిత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందులోభాగంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపా�
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 9 హామీలతోపాటు ఉద్యోగుల 41 డిమాండ్లపై 21లోగా ఏదో ఒకటి తేల్చాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. లేకపోతే 22న కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించ�
Telangana | తియ్యటి మాటలు చెప్పారు.. 420 హామీలు ఇచ్చారు.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామన్నారు.. దేవుళ్లపై ఒట్లు వేశారు.. కానీ, పాలనాపగ్గాలు చేపట్టి 300 రోజులైనా హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఇదీ రాష
ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణల