మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డ�
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి పథకంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెసోళ్లకే కేటాయిస్తున్న నేపథ్యంలో అసలైన అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో పథకాల అమలు అస్తవ్యస్తంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్పేట పరిధిలోని బాపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న అనంతపూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్�
Madhu Yashki | రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 - 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థగత, నిర్మాణ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ పరిశీలకులు యండి అవేజ్, చంద్రశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొ�
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసనలు, నిలదీతల పర్వం కొనసాగుతోంది. కొన్నిచోట్ల పేద ప్రజలే గాక సొంత పార్టీ నాయకుల నుంచే కాం గ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తీరు కంచె చేను మేసిన వైనంలా ఉందని నడిగడ్డ కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మీడియాతో మాట్లాడా
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో పార్టీ అధినేత సోనియాగాంధీ చిత్రపటానికి దండవేసి వందనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానించారు.