ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ మధ్య పదేపదే ‘పెద్దలు’ గుర్తుకొస్తున్నారనే చర్చ కాంగ్రెస్లో జోరుగా జరుగుతున్నది. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో నాడు వద్దనుకున్న పెద్దలే.. నేడు దిక్కవుతున్
ఒక్క సభ... అధికార కాంగ్రెస్ను ఉలిక్కిపడేలా చేసింది. 50 నిమిషాల ప్రసంగం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఆ సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే.. ఆ స్పీచ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది. ఎల్కతుర్తిలో
రజతోత్సవ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని చూసి కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు మతిపోయి గాలి మాటలు మాట్లాడుతున్నారని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. రజతోత్సవ సభ కుంభమేళాను తలపించడంతో
KCR | ఇవాళ నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప
KCR | తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతుండడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర�
Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్కు సీ
BRS Rajatostava Sabha | తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం, ప్రపంచమంతా ఎదురుచూస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి రాయపర్తి మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నరసింహ నా�
BRAOU | యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
Contract Lecturers | రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న సమ్మె శనివారంతో ఎనిమిదో రోజుకు చేరిం�
రాష్ట్రంలో గుంటనక్కల పాలన కొనసాగుతుందని, దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యం అని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరు
కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథ�
రెండు రోజులు.. 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు.. స్టార్ హోటళ్లలో బస ఏర్పాట్లు... వెరసి రూ.30 కోట్లకుపైగా ఖర్చు. ఇవీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్-2025 కార్యక్రమ విశేషాలు. కాంగ్రెస్ ఎజెండాలో