రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా ఆసరా పింఛన్దారుల అయోమయం ఇంకా తీరడం లేదు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు పెంచి ఇస్తామన్న పింఛన్లకు ఇంతవరకు అతీగతీ లేదు. కనీసం గ�
KTR | కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు.. 500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటా.. ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా అని బీఆర్ఎస�
KTR | ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలని ఈ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్ల�
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయోనని చేనేత కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్టులో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ‘చేనేత భరోసా’ పథకం ప
ప్రతిష్టాత్మకంగా ఇండ్ల నిర్మాణం చేపట్టామని చెబుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో తిరకాసు పెడుతున్నది. బిల్లుల చెల్లింపులో మార్పులు చేసి అయోమయానికి గురిచేస్తున్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఇచ్చినా హామీలన్నింటినీ తుంగలో తొక్కి తీరని ద్రోహానికి పాల్పడిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్నాయ
తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, రాజకీయ సంస్కరణలకు ఆద్యుడు, ప్రజా సంక్షేమానికి నాంది పలికిన నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 60 అడుగుల విగ్రహం ఖమ్మం లకారం పార్కులో నిరాదరణకు గురవుతున్న ది
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్ర�
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే.. ఆయన అంధుడు అయిన ఉండాలే.. లేదంటే పిచ్చోడు అయిన ఉండాలి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పుకోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తాను చేసింది ఏమీ లేకపోవడంతోనే రేవంత్ రెడ్డి అటె
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారుకు బుల్డోజర్కు మధ్యనే పోటీ ఉందని, ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీని పచ్చడి పచ్చడి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
KTR | ఈ నెల 14న జూబ్లీహిల్స్లో ఎగిరేది గులాబీ జెండానే అని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.