Auto Drivers | ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకుంటే ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లమంతా ఆమరణ దీక్షలకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిరంగాల్లో విఫలమై అవినీతిలో మాత్రం అత్యంత ప్రగతిని సాధించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు.
Metuku Anand | ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ నెల 28న విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వికార�
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 17 నెలలుగా విశ్వవిద్యాలయాల సమస్యలను పట్టించుకోవడమే లేదు. ఫలి�
రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన సాగుతున్నదని, కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారమే దాడి చేశారని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఇందులో సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు.
చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అడ్డుగా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి.. బడికి బాటను ఏర్పాటు చేయాలంటూ బల్దియా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ఎదుట సోమవారం ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడ
రాష్ట్ర బీసీ కమిషన్కు రూ.3.56కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్ నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.14.25కోట్ల ను కేటాయించింది.
పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిస�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, వెనువెంటనే కొనకపోతే ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.