రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులోని భవనాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు భూమిపత్రాలు అందజేశారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
కల్తీని అరికట్టడం చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి జీవనాధారమైన కల్లుపై నిషేధం విధించాలని యోచిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ�
హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటేనే పేదలు గజగజ వణికిపోతున్నారు. చెరువుల రక్షణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్ష్యాన్ని మరిచి పేదలపైకి బుల్డోజర్లు తోలుతున్నది. ఆక్రమణ పేరుతో గుడిసెలను చిదిమేసి వారిని
నదీ జలాల విషయంలో తమ వైఫల్యాలను కప్పిపుప్చుకొనేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కొత్త నాటకానికి తెరలేపుతున్నది. ఇప్పుడు బనకచర్లపై చేసి న నయవంచన నుంచి ప్రజల దృష్టిని మ రల్చేందుకు ‘టెలిమెట్రీ’లను అడ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాలు మొదలు.. చివరకు పండిన పంటను అమ్ముకునేందుకు సైతం అరిగోస పడుతున్నారు. ఈ ఏడాది వానకాలం పంటల సాగు మొదలవగా.. సరిపడా ఎరువుల నిల్వలు లేక ఇబ్బందులు పడు�
Congress Govt | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏడారిగా మార్చారన్నారు. వర్షాలు పడక రైతులు బాధపడుతుంటే కనీసం రైతుల గురించి పట్టించుకోకుండా గోదావరి జలాలు రిజర్వా
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ గూండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం.. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అ