బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మన్నె క్రిశాంక్పై మరో కేసు నమోదైంది. సోం డిస్టిలరీ అండ్ బ్రూవరీ కంపెనీపై చేసిన ఆరోపణలపై భోపాల్ కోర్టు నుంచి క్రిశాంక్కు నోటీసులు పంపించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘మానుకోటలో పోలీసుల లాంగ్మార్చ్ ఏంది? అసలు మానుకోటలో ఏం జరుగుతున్నది?’ అని గురువారం �
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ను మాత్రమే భర్తీ చేస్తున్నారు స�
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
KTR | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది పోలీసులు కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు.
రైతు డిక్లరేషన్ అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని వరంగల్లో సభ నిర్వహించారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల సమ యంలో అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను నిలువునా ముంచినట్టేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేము ల ప్రశాంత్ర�
ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా ఇస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నదాతలను దగా చేసిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
మంచి చేస్తాడని ప్రజలు ఓట్లేస్తే, గద్దెనెక్కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ రేవంత్రెడ్డి ఒక విఫల సీఎంగా మిగిలాడని బీఆర్ఎస్ గజ్వేల్ సెగ్మెంట్ ఇన్చార్జి వంటేరు ప్రతాప
‘కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఆస్తుల హారతి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ట్వీట్ చేశారు. ఢిల్లీలోని హిమాచల్భవన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.