Special Officers | తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమించింది.
Revanth Reddy | తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.
Musi River | మూసీ సుందరీకరణ పేరిట.. నది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న పేద ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ప్రజలు భయంతో వణికిపో�
పిల్లాపాపలతో తలదాచుకున్న గూడుపై రాబందులు విరుచుకుపడిన బీభత్స, భయానక దృశ్యం రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన �
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా చర్యల్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేస్తారని కథనాలు వస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టు కాంగ్రెస్కు రిజర
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కోర్టు ఆదేశాలతో ముడిపడిన భూమిలోని నిర్మాణాలను కూల్చివేసిన తహసీల్దార్, హైడ్రా కమిషనర్లపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అనేక ప్రశ్నలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అన్ని అర్హతలున్నా రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా రైతుల రుణాలు మాఫీ చేయటానికి సిద్ధంగా ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని రైతులు నిలదీశారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ ఏమైందని పెబ్బేరు మండల బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సోమవారం సుభాశ్ చౌరస్తా లో రైతులతో కలిసి వారు పెద్దఎత్తున
సచివాలయంలో సుదీర్ఘంగా డిప్యూటేషన్పై కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గర పీఎస్లుగా, పీఏలుగా, వివిధ విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లుగా, ఇతర హోదాల�
రైతులకు రుణమాఫీతోపాటు ఇతర హామీలను అక్టోబర్ 10లోగా నెరవేర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే సురేందర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో కామారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై సోమ�