KTR | రైతులు పండించిన దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే రూ. 500 బోనస్ ఇస్త�
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కూలుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. �
మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను భారీగా పెంచిందని,ఆనాడు రూ.16వేల కోట్లతో ప్రక్షాళన చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని, కానీ నష్టపోతున్న బాధితుల విజ్ఞప్తి మేర
రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించనున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్ సాగు రైతన్నకు పెను భారమైంది. అటు కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా ఇవ్వకపోవడం, దీనికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూ లించకపోవడంతో అన్నదాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి�
కాంగ్రెస్లో అసమ్మతి రాగాలుఊపందుకుంటున్నాయి. పదవుల పందేరంలో బాల్కొండ నియోజకవర్గానికే ప్రాధాన్యమివ్వడంపై అధికార పార్టీలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకే ఒరలో నాలుగు కత్తులను దూర్చిన అధిష్టానంపై �
మంచిర్యాల జిల్లా కేంద్రం లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి అధికారిక పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు (పీఎస్సా ర్) తెరలేపారు. మాతా, శిశు హాస్పిటల్ ఏర్పాటు పేరిట జిల్ల
Harish Rao | జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి పాలలాంటి మంజీరా నీళ్లల్లో విషపు చుక్కలు కలుపుతావా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రేవంత్ రెడ్డి ప్రభుత్�
KTR | రాష్ట్ర ఖజానాకు తగ్గుతున్న ఆదాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలన వైఫల్యానికి నిదర్శనం.. అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం.. అ
Revanth Reddy | ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. మరి ముఖ్యంగా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ర
Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా.. లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్వా..! అని హర�
తెలంగాణలో ‘హైడ్రా’ అవతరించిన కొద్ది రోజులకే ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్'ను నేటమట్టం చేసింది. కోర్టు ఆదేశాలు వచ్చేలోగానే ‘సెలవుల అదును’ చూసి కూల్చివేసింది.