ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మూసీ ప్రాజెక్టు వెనుక దాకున్న ముసుగు దొంగ ఎవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై శనివారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం �
పేదల ఇండ్లు కూల్చేసి, వారి వంద గజాల జాగనో.. బస్తీలను నేలమట్టం చేసి ఎకరం, అరెకరం భూమినో స్వాధీనం చేసుకుని ఏదో ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. పేదల్ని బజారుపాల్జేసి ఎంత భూమిని కాపాడామో
ఒక పూట తిని.. రెండు పూటలు పస్తులుండి పైసా పైసా కూటబెట్టుకున్నం.. సొంతిల్లు ఉండాలని కాయకష్టం చేసినం.. ఇంటి కలను నిజం చేసుకునేందుకు స్థలాలు కొని ఇండ్లు కట్టుకున్నం.. సర్కారీ ఆఫీసుల చుట్టూ తిరిగి అన్ని అనుమతుల
రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రైతులు పండించే ప్రతి క్వింటా ధాన్యానికి రూ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్కాలనీలో పట్టణ బీఆర్ఎస్ మాజీ కార్యదర్శి ముడావత్ లక్ష్మణ్ నాయక్ నిర్మిస్తున్న ఇంటిని మున్సిపల్ కమిషనర్ శ్రీను, సూపర్వైజర్ శివ తమ సిబ్బందితో కలిసి శుక్రవ
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని, భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇటీవల ఇద్దరు బాలికలపై జరిగిన లైంగికదాడి తనను తీవ్ర�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మన్నెగూడ రోడ్డులో ఇక నుంచి జరిగే ప్రతి రోడ్డు ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, లేదంటే ప్రభుత్వంపై కేసులు పెడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కా
RS Praveen Kumar | తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.