జిల్లాకేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జాదారులు కాకుల్లా వాలిపోతున్నారు. కాలనీ ఏదైనా డోంట్కేర్ అంటూ కబ్జాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలనే కల
ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించకుంటే తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 16 లక్షల మంది కాలేజీ విద్యార్థుల స్కాలర్�
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా నిజం గెలుస్తుందనే వ�
KTR | తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. కానీ కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించ
Telangana | రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆదాయ వృద్ధి నేల చూపులు చూస్తున్నది. పది నెలలుగా ప్రధాన రంగాలన్నింటిలో స్తబ్ధత నెలకొనడంతో.. ఖజానాకు రాబడి సైతం తగ్గుముఖం పట్టింది.
Musi River | అనుకున్నదే అయ్యింది. మూసీ నదికి, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రవహిస్తున్న చుంగ్ గై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ ప్రాజెక్టుకు ఏ మాత్రం సరిపోలదని ‘నమస్తే తెలంగాణ�
Telangana | ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటన�
HYDRAA | రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. సరిగ్గా రేవంత్రెడ్డి ప్రభుత్వం తీరు ఇలానే ఉన్నది. మొన్నటి వరకు అనుమతులున్న నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చేస్తున్నా.. సప్పుడుజెయ�
కాంగ్రెస్ 10 నెలల పాలన తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికీ నమ్మకం కల్పించలేకపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, మద్యం అమ్మకాల్లో మినహా ర�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుభరోసాపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చాక వచ్చే సీజన్ ను�
కండ్ల ముందు అద్భుతాలున్నా అధ్యయనాల పేరిట ఖండతరాలకు వెళ్లి మరీ తమ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మొత్తానికే పంటల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్నారని రైతుల
KTR | విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన�