RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్లను కూడా డీ�
VRA | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏలు ధర్నాకు దిగారు. జీవో నంబర్ 81, 85పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు వారు సీఎం నివాసానికి చేరుకున్నారు.
KTR | విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
KTR | తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దిగజారడంపై ఎక్స్ వేదికగా క�
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయా? పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ప్రజాభిప్రాయం మారుతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి.. ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, ప్రస్తుత మంత్రులు భట్టి వి
రైతు రుణమాఫీపై జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో చేసిన పోస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అది పచ్చి అబద్ధమని మండిపడ్డారు.
“కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలను, రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు మొండి చేయి చూపించింది. కాలానుగుణంగా పంటలకు పెట్టుబడి ఇవ్వాల్సిన రైతు భరోసాకు ఎగనామం పెట్టింది. ఎకరా�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు మోసకారితనం మరోసారి బయటపడిందంటూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. రైతుభరోసా పేరిట ముమ్మాటికీ మోసమే చేసిందని, మంత్రి తుమ్మల వ్యాఖ్యలే ఇందుక
ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వా త మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి పాతరేయాలని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కింద ఎకరాకు 15వేల ఇస్తానని నేటికి రైతుభరోసా ఇవ్వని సీఎం రేవంత్రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బా�
రైతు భరోసా ఎగ్గొడితే సహించమని, రైతుభరోసా ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుక�
ఎన్నికలకు ముందు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.15వేల రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకూ భరోసా కల్పిస్తామనే హామీలు ఇచ్చి తీరా గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ స�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వందశాతం రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు చెల్లించే వరకు వదిలేది లేదంటూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ర�