RS Praveen Kumar | గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళ�
KTR | తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే అవకాశం ఉందంటూ ఇవాళ అన్ని పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వ
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వారిపై శుక్రవారం కూడా లాఠీలు ఝుళిపించారు. ఉదయం నుంచే హైదరాబాద్ అశోక్నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ
హోంగార్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చే అరకొర జీతంలో సగం బందోబస్తులు, పెట్రోల్, ఇతర �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, ఢిల్లీకి మూటలు పంపేందుకే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల ఖర్చు అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్ర
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసు లు లాఠీచార్జి చేయడం అమానుషమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గ్రూప్-1 అభ్యర్థులు ఏమైనా టెర్రరిస్టులా? బందిపో ట్లా? అని శుక్రవారం ఎక్స్ వ�
పెండింగులో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజుల రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సార్నగర్ ఉమేష్ చంద్ర చౌరస్తాలో విద్యార్థులు పెద�
రాష్ట్రంలో ఉద్యోగల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హాయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహిస్తే ఈ సర్కారు ఫలితాలను విడుదల చే�
KTR | మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మూసీ సుందరీకరణ చేస్తాం అని మొట్ట�