MLA Sabitha | ఏక్ పోలీసు విధానం అమలు చేయాలని కోరుతూ.. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలోనే ఇది మొదటిసారి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకు రావటా�
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు తెలంగాణ పాలిట దండుపాళ్యం ముఠాలా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. న్యాయవాది భూములకే సీఎం సోదరులు ఎసరు పెట్టినట్ల
కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు టి.జీవన్రెడ్డి తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఇటీవల తీవ్రంగా స్పందించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. ‘రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా?’ అని ఆయన సొంత ప్రభు�
మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడంపై బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాల
రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్నా అసలు పాలన ల�
గ్రూప్-4 అభ్యర్థులకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఉన్నతోద్యోగాలను తొలుత భర్తీ చేయాలని, లేనిపక్షంలో 4 వేల మంది అభ్యర్థులు రోడ్డున పడే ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో రూ.1,500 కోట్ల అప్పుగా తీసుకుంటున్నది. ఈ రుణాన్ని ఆర్బీఐ ఈ నెల 29న విడుదల చేయనున్నది. గత సెప్టెంబర్లో మూడు దఫాలుగా రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్టోబర్ ఒకటో
భూములు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న బాధ ఒకవైపు.. ఫార్మా విషం మధ్య బతుకు దుర్భరం అవుతుందన్న భయం మరో వైపు.. వెరసి కొడంగల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తరు.. బరాబర్ ప్రశ్నిస్తరు.. ప్రశ్నిస్తే తప్పేంటి?’ అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు.
అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాల్సిందిపోయి వారినెత్తినే ప్రభుత్వం ‘హస్తం’ పెడుతున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన పదేళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలువగా.. ఇప్పట�
ప్రస్తుతం యాసంగి పంటలు ప్రారంభించే సమయమని, సాగుకు నీటిని వదిలితే చెరువులు ఖాళీ అవుతాయని, ఈ సమయంలో చేప పిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచడమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా�