MLA Talasani | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలుసతమతం అవు తున్నారు. వాటిపై
మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా �
KTR | రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నది.
Gram Panchayat | గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. గద్దెనెక్కినప్పటి నుంచి పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా కడుపు మాడ్చుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఉరి వేస్తున్నది.
Telangana Police | రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బెటాలియన్ బైఠా యించింది. విధుల పేరుతో వెట్టి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఏక్ పోల�
‘కేసీఆర్ ముందే చెప్పిండ్రు. పొరపాటున వేరే ప్రభుత్వమొస్తే రైతుబంధుకు రాంరాం చెప్తరు అని. ఆయన అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుకు రాంరాం చెప్పింది’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం�
బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టు శనిగరంలో కలెక్టర్ మనుచౌదరితో కలిసి చే�
ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ‘ఏక్ పోలీసు’ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక పట్టించుకోవడం లేదని టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్న
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే అనేక కొర్రీలు పెడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఆంక్షలు పెట్టి రుణమాఫీని గోల్మాల్ చేశారని, రైతుభరోసాను ఎగ్గ�
జీవో 46 బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ‘మొండి చేయి’ చూపించింది. బాధిత అభ్యర్థులు ఆందోళనలు చేయకుండా ప్రభుత్వ పెద్దలు వేసిన కొత్త ఎత్తుగడ ఫలించింది. ‘ఉద్యోగాలు ఇద్దాం అని నేనంటా.. ఇవ్వడం కుదరదని నువ
‘దీపావళికి ముందు రాష్ట్రంలో బాంబులు పేలుతాయ్' అంటూ చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. ఆ బాంబులు పేలేది కాంగ్రెస్ పార్టీలోనే.. ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం పడిపోనుంది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�