MLA Jagadish Reddy | రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ఆదాయం(State revenue) తగ్గిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy )స్పందించారు.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు కావొస్తున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాల ఊసేలేదు. రేవంత్ సర్కార్ పాలన ఎక్కడ వేసిన గొంగ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్గా టూరిజం శాఖ డైరెక్టర్గా పని చేస్తున్న 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఇలా త్రిపాఠీని నియమ�
వాస్తవానికి అప్పటి ప్రభుత్వపు అభివృద్ధి విజయాలు, ఆర్థిక విజయాలు, సంక్షేమ విజయాల గురించి ప్రభుత్వం స్వయంగా చెప్పుకున్న వాటిని స్వోత్కర్ష అంటూ తోసిపుచ్చజూసినా, తరచుగా ఎన్నెన్నో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. రాజకీయంగా కేటీఆర్ను ఎదుర్కోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావ
తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకుందామంటే పోలీసులు ఆంక్షల పేరుతో వేధించడమేంటని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ (టీజీఏపీటీయూ) నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంక్షల �
కుటుం బ పోషణ భారమై.. తీవ్ర మనోవేదనకు లోనైన ఆటోడ్రైవర్ గుండెపోటు తో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు కు చెందిన ఎదులాపురం వెంకటేశ్వ ర్లు (43) సుమారు 25 ఏండ్లుగా మోటర్ ఫీల్డ్ పై ఆధారపడి జీవి�
ఎన్నికలకు ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, రూ. 2లక్షల లోపు రుణమాఫీ చేయాలని ఏఐపీకేఎస్(అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం), రైతు సంఘం, సీపీఐ, ఏఐకేఎస్, అనుబంధ తెలంగాణ రైత