Harish Rao | రేవంత్ రెడ్డి నీ పాలనలో.. నువ్వు మోసం చేయనిది ఎవర్ని..? ఉసురు పోసుకోనిది ఎవర్ని..? రోడ్డు మీదకు తీసుకురానిది ఎవర్ని..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. అన్ని క�
Harish Rao | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజాపాలన తొలగిపోయి.. కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్�
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్న�
తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా... ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు.
‘రేయ్ బాబు..’, ‘ఏయ్.. టీజీఎస్పీ’,‘అరేయ్ బాబు.. వచ్చి గడ్డిపీకు’, ‘రేయ్ ఇసుక మొయ్యి’... ఈ సంభాషణలు, సంభోదనలు, మర్యాదలేని మాటలు అన్నీ ప్రతీ పోలీస్స్టేషన్లో మాకు నిత్యకృత్యమే.. కానిస్టేబుల్ ర్యాంకు అయినా.. �
ఏక్పోలీస్ విధానం అమలు కోసం కుటుంబసభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బెటాలియన్ కానిస�
రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా.. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించినా.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసినా.. కార్యాచరణ ప్రకటించినా డీఏ విడుదల సహా 50కిపైగా సమస్యలను పరిష్కరించడంలో రె
జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన కుటుంబసభ్యులతో నిర్వహించుకుంటున్న దావత్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు.
రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధుతోపాటు ఆరు గ్యారెంటీల �
అనేక హామీలిచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార�
సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్గా మారింది. పంట చేతికొచ్చినా కొనే దిక్కులేకపోవడంతో ధాన్యం దళారులకు చేరుతున్నది. ఈ వానకాలం నుంచే బోనస్�
అక్రమ అరెస్టులను ఆపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఆది
మండలంలోని గుడ్లనర్వలో పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్ల ను ఎలాంటి తీర్మానాలు లేకుండా నరికివేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ ఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను
ప్రజల జీవనోపాధిని కూల్చేయడమేనా ప్రజాపాలన అని లంబాడా హక్కుల పోరా ట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆ�