చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తయారైంది. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో భయానక పరిస్థితుల తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నేతల్లో ఈ వారంలోనైనా విస్తరణ ఉంటుందా లేదానన్న సదేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈసారి కూడా �
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు నివేదిక చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల�
‘రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగనా? రైతుల పట్ల ఎందుకు ఇంత కరశంగా వ్యవహరిస్తున్నరు’ అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేస్తారా? ర�
సమయం అర్ధరాత్రి 12.20 గంటలు.. స్థలం మోర్తాడ్ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాయల్ హోటల్. జాతీయ రహదారిపై రెండు పోలీసు వాహనాలుగస్తీ కాస్తున్నాయి. వాటి ముందర నుంచే ఇసుక ట్రాక్టర్లు జోరుగా పరుగులు పెడుతున్నాయి.నిశీధ
తెలంగాణ రాష్ర్టాన్ని నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ వేసిన అడుగుల్�
‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేమిటి?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీ�
ఇందిరమ్మ రాజ్యమొస్తే మహిళలను అన్ని రంగాల్లో అందలం ఎక్కిస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ తల్లులపై కాంగ్రెస్ పాలకులు మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా
సమస్యల పరిష్కారం, హామీల అమలు డిమాండ్తో అంగన్వాడీలు ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని �
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సోమ్ డిస్టిలరీస్ను రాష్ట్రంలోకి రానివ్వబోమని, ఆ కంపెనీపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పష్టంచేశారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి క
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు ఉద్యమాభి వందనాలు తెలిపారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
KTR | ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రతి రైతును గుండెల్లో పెట్టి చూసుకున్నారు. పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే.. చివరకు ధాన్యం కొనుగోలు చేసే వరకు.. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలిగి�