KTR | గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆ�
Harish Rao | శాసనసభను పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎ�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని, సీఎం రేవంత్ కుట్ర రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ సీనియర్ నా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ అభివృద్ధిని మరిచి అరాచకాలు, అక్రమాలకే పెద్దపీట వేసిందని మంచాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. శుక్రవారం మంచాలలో ఏర్�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉపాధి కోల్పోయామని, హామీ మేరకు ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్తో ఆటోడ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్ల�
Harish Rao | కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు.
Harish Rao | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టిండు అని రేవంత్ రెడ్డిపై హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భ�
Formula E Race | ఫార్ములా-ఈ కార్ రేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ భయపడరు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. కోర్టుల మీద తమకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | ఫార్ములా ఈ రేస్పై శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. రేవంత్ కుట్రలను ఎండగడుతూ.. తెలంగాణ భవన్లో హరీశ్
Padi Kaushik Reddy | లండన్లో ఫార్ములా ఈ.. తెలంగాణ ప్రభుత్వంపై కేసు వేయడంతో.. రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.