ఎర్ర చందనం స్మగ్లింగ్ లాంటి క్రూరమైన దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తూ తీసిన సినిమాకు రాయితీలు ప్రకటించి, ప్రజలపై భారం మోపిన తెలంగాణ ప్రభుత్వం అసలైన ముద్దాయి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ�
MLC Kavitha | తెలంగాణ అస్థిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని.. ఈ చర్యను యావత్ తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారని �
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. పలు పథకాలకు చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్�
ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ.. దానిపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి తమ భూములను గుంజుకొని తమపైనే దౌర్జన్యాలు చేస్తున్నాయని కొండకల్, వెలమల గ్రామాల గిరిజన రైతులు ఆరో
రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపి�
రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసి�
చట్టసభల్లో ప్రవేశపెట్టే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మీడియాకు లీకులు ఇస్తుండటంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలపై శాసనమండలిలో రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం చర్చించలేదని ప్రతిపక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాలు అధికార పార్టీ ఎజెండాకే పరిమి�
సంవ్సతర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు.
KTR | ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికార పక్షానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,