KTR | ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు 80 ప్రశ్నలు, ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగారు.. అన్నింటికి సమాధానం చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
KTR | ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. మరికాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి కేటీఆర్ బయటకు రానున్నారు.
KA Paul | రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అని.. మోదీ, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ల రాజ్యాన్ని పడగొట్టి.. బీసీల రాజ్యాన్ని తీసుకు
Revanth Reddy | దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు ఆడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఢిల్లీలో అధికారంలోకి వస్తే.. ఆ గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు �
ఫార్ములా-ఈ కార్ రేస్ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్న�
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ పార్టీ బట్టలు విప్పుతాం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగొట్టిండు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే.. నేను సంజయ్
Kotha Prabhaker Reddy | అటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, ఇటు పోలీసులను ఎవ్వరినీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ చేసుకోనివ్వట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
Telangana | భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఏడాదికి 12,000 ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కోతలు, కొర్రీల పేరుతో పథకానికి నీరుగార్చుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ వ్యవసాయ కూలీలకు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క శఠగోపం పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందరికీ వర్తింపజేస్తామని చెప్పి ఇప్�