ఎన్నిక ల ముందు కాంగ్రెస్ చెప్పిన మాయమాటలకు ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ �
జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పాలనా వ్యవస్థ అయోమయం.. జగన్నాథం అన్నట్లుగా మారింది. అంతర్గతంగా నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలు కొని, ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులు, ప్రభుత్వ పథకా�
తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గతంలో అమెరికా, దావోస్ పర్యటనల సందర్భంగా పెట్టు�
“కేసీఆర్ పాలనలో టైమ్కు నీళ్లచ్చినయ్.. ఆకాశం వైపు చూడకుండా పంటలు సాగు చేసినం.. టైమ్కు రైతుబంధు వ చ్చింది.. 24 గంటల కరెంటు ఉంది.. కష్టం లేకుం డా ఎరువులు దొరికినయ్.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం.. ర
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏండ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటో కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలక
ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడ�
విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవ�
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదంతా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తద్వారా సంవత్సరం మొత్తం ‘ఎన్నికల కోడ్' నీడలో గడిపేయాలని ప్రణాళికలు రచించినట్టు చెప్తున్నారు.
పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను.. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్లీ రోడ్డున పడేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది.
కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏ విధానంలో అర్హులను ఎంపిక చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. సర్వే చేసి, గ్రామసభల్లో చర్చించిన తర్వాతే అర్హులను ఎంపిక చేస్తామన్న ప్రభుత్వ �
‘మా భూములు మాగ్గావాలి. ఫార్మాసిటీ కోసం ఇయ్యం. మా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్నగర్ ఫార్మాసిటీ భూబాధిత రైతులు డిమాండ్ చేశారు.
అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు హౌసింగ్ బోర్డు భూములను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన�
ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు.. ఇవీ అశోక్నగర్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు. ఏడాది గడిచినా అతీగతీ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ద