హోంగార్డులకు ఇవ్వాల్సిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి, దాదాపు రూ.47 కోట్లు రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ నాటికి కూడా అందలేదు.
ప్రతి మహిళకు కాంగ్రెస్ సర్కార్ రూ.35 వేల చొప్పున బాకీ పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ‘ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున నగదు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార
Medchal | పేదల ఇళ్ళపై... కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెలో బ్రతుకుతున్నాం... కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తుంటే సీఎం రేవంత�
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు.
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసకారి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వెల్గటూర్ మండలం స�
యాసంగి సీజన్ పూర్తికావస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి రైతులకు రావల్సిన రూ.500 బోనస్ (Paddy Bonus) మాత్రం అందటంలేదు. రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్ తమకు రావల్సిన బోనస్ అయినా ఇస్తుందని ఆశించిన అ�
యాసంగి పంటను ఎండిపోకుండా కాపాడేందుకు బిక్కేరు వాగులోకి (Bikkeru Vagu) ప్రభుత్వం గోదావరి నీళ్లను విడుదలచేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే గోదావరీ జలాలను వదిలి పంటలను రక్షించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మ�
యాసంగి సీజన్ రైతుభరోసా మళ్లీ ఆగిపోయింది. గత నెల 26న పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కొంతమంది రైతులకు రైతుభరోసా జమచేసిన సర్కారు ఆ తర్వాత 10 రోజులకు అంటే ఈ నెల 5న ఎకరం భూమి ఉన్న రైతులకు ఇచ్చినట్టు ప్రకటించింది.
‘మొగుడు కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు’ అన్నట్టుగా దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల నడుమ టెండర్ల లొల్లి మొదలైంది. కోట్ల రూపాయల టెండర్లను దక్కించుకోవాలని ఏడాది కాలంగా ఎదురుచూసిన ఓ మంత్�
సన్నవడ్లకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నవడ్లు 8.64 లక్షల టన్నులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.432 కోట�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం, బాధ్యతారాహిత్యంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా చెరువులకు గత ఉమ్మడి రాష్ట్ర దుస్థితి దాపురిస్తున్నది. నాడు చుక్కనీరు లేక ఎండిపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తె
‘కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేతో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగేదేమీలేదని, ఇందులోని లెక్కలను చూస్తుంటే అశాస్త్రీయంగా సర్వే చేసినట్టు అర్థమవుతున్నదని తెలంగాణ మహేంద్ర (మేదరి) సంఘం రాష్ట్ర అధ�