Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.
Chalo Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయాలని కోరుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వాగ్దానంను తక్షణమే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడె�
MLC Kavitha | కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అని.. మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జనగామ జిల్లా పర్యటనలో బీసీ బిల్లుపై కవిత స్పందించారు. బీసీ బిల్లును ఆమోదించి కే
Errabelli Dayakar Rao | ప్రజలతో ఓట్లేసి గెలిపించుకొని ఏ పనులు చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్ర�
CPI (ML) | జూలూరుపాడు, ఫిబ్రవరి 13 : ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చి�
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఈ ఎన్నికలతో ఆ పార్టీ ఖతమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటి కోసం అప్పులు చేసి వచ్చే వేతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే బీసీలు మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించాలని జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య పిలుపునిచ్చార�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జే
Six Guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు తర్జనభర్జన పడుతున్నది. అటు కులగణనపై గందరగోళం నెలకొన్నది. ఇటు డెడికేషన్ కమిషన్ సిఫారసులపై అయోమయం కనిపిస్తున్నది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వా తే ప్రభుత్వం ముందు
రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా, మరికొందరి భూముల వివ�
మోసం చేసిన కాంగ్రెస్పై తిరుగుబాటు తప్పదని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ప
మద్యం ధరల పెంపు ఇష్టం లేనేలేదనుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీరుపై గరిష్ఠంగా రూ.40 పెంచింది. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే ఓ బ్రాండ్ బీరు ధర గరిష్ఠంగా రూ.260కి చేరింది.